దీనిపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం కమల్నాథ్కు నోటీసులు జారీ చేసింంది.రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన 'ఐటం' వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్.. ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలను బిజేపి వక్రీకరించిందని సమాధానమిచ్చారు.
దీనిపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం కమల్నాథ్కు నోటీసులు జారీ చేసింంది.రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన 'ఐటం' వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్.. ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలను బిజేపి వక్రీకరించిందని సమాధానమిచ్చారు.