2005లో ఓటమి అనంతరం ముఖ్యమంత్రి నివాసాన్ని వీడేందుకు లాలూ నెలన్నర సమయం తీసుకున్నారని గుర్తుచేశారు ఉపముఖ్యమంత్రి. అయితే ఆ ఇంట్లో తాను చేతబడికి సంబంధించిన వస్తువులను దాచినట్టు.. ఇక ఆ నివాసంలో ఎవరు నిలబడలేరని లాలూ చేప్పినట్టు సుశీల్ పేర్కొన్నారు. కానీ అదే ఇంట్లో ఉండి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 15ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపించారని స్పష్టం చేశారు.
2005లో ఓటమి అనంతరం ముఖ్యమంత్రి నివాసాన్ని వీడేందుకు లాలూ నెలన్నర సమయం తీసుకున్నారని గుర్తుచేశారు ఉపముఖ్యమంత్రి. అయితే ఆ ఇంట్లో తాను చేతబడికి సంబంధించిన వస్తువులను దాచినట్టు.. ఇక ఆ నివాసంలో ఎవరు నిలబడలేరని లాలూ చేప్పినట్టు సుశీల్ పేర్కొన్నారు. కానీ అదే ఇంట్లో ఉండి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 15ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపించారని స్పష్టం చేశారు.