ఈ పండుగ రోజుల్లో కరోనా సోకకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. సత్యమే ఎప్పటికైనా గెలుస్తుందని అన్నారు. వీళ్లతో పాటు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా, ప్రియాంకా గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ పండుగ రోజుల్లో కరోనా సోకకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. సత్యమే ఎప్పటికైనా గెలుస్తుందని అన్నారు. వీళ్లతో పాటు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా, ప్రియాంకా గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.