ఇప్పటివరకు ఈ పథకానికి మొత్తం 24 లక్షలకుపైగా దరఖాస్తులు అందినట్లు ఆదివారం ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) ప్రకటించింది. అందులో 12 లక్షల వీధి వ్యాపారులకు రుణాలు మంజూరైనట్లు తెలిపింది. 5.35 లక్షల మందికి రుణాలు పంపిణీ కూడా అయినట్లు వివరించింది. ఒక్క ఉత్తర్ప్రదేశ్ నుంచే 6 లక్షల దరఖాస్తులు రాగా.. అందులో 3.27 లక్షల మందికి రుణాలు మంజూరు చేసినట్లు పీఎంఓ తెలిపింది. 1.87 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు పంపిణీ చేసినట్లు పేర్కొంది.
ఇప్పటివరకు ఈ పథకానికి మొత్తం 24 లక్షలకుపైగా దరఖాస్తులు అందినట్లు ఆదివారం ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) ప్రకటించింది. అందులో 12 లక్షల వీధి వ్యాపారులకు రుణాలు మంజూరైనట్లు తెలిపింది. 5.35 లక్షల మందికి రుణాలు పంపిణీ కూడా అయినట్లు వివరించింది. ఒక్క ఉత్తర్ప్రదేశ్ నుంచే 6 లక్షల దరఖాస్తులు రాగా.. అందులో 3.27 లక్షల మందికి రుణాలు మంజూరు చేసినట్లు పీఎంఓ తెలిపింది. 1.87 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు పంపిణీ చేసినట్లు పేర్కొంది.