ఈ రెండింటి వల్ల ముస్లింలు, దళితులు ఇబ్బందిపడటమే కాకుండా, భారత జనాభాలో 50 శాతం మంది ప్రభావితమవుతారని ఓవైసీ అన్నారు. 'అసోంను ఉదాహరణ తీసుకుంటే.. ఎన్ఆర్సీలో జాబితా 20లక్షల మందిని గుర్తించలేదు. అందులో ముస్లింలు కేవలం 5 లక్షల మందే ఉండగా.. మిగిలిన 15 లక్షల మంది హిందువులే' అని ఓవైసీ వ్యాఖ్యానించారు.
ఈ రెండింటి వల్ల ముస్లింలు, దళితులు ఇబ్బందిపడటమే కాకుండా, భారత జనాభాలో 50 శాతం మంది ప్రభావితమవుతారని ఓవైసీ అన్నారు. 'అసోంను ఉదాహరణ తీసుకుంటే.. ఎన్ఆర్సీలో జాబితా 20లక్షల మందిని గుర్తించలేదు. అందులో ముస్లింలు కేవలం 5 లక్షల మందే ఉండగా.. మిగిలిన 15 లక్షల మంది హిందువులే' అని ఓవైసీ వ్యాఖ్యానించారు.