బిహార్కు మాత్రమే ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని చెప్పేవాళ్లు సిగ్గు పడాలని ఉద్ధవ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. అలా మాట్లాడేవారు తాము కేంద్రంలో అధికారంలో ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. "కొందరు జీవనోపాధి కోసం ముంబయి వచ్చి నగరాన్ని పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్తో పోలుస్తారు" అంటూ కంగననుద్దేశించి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. "బిహార్ బిడ్డ కోసం మొసలి కన్నీళ్లు కార్చేవ్యక్తులు.. అదే సమయంలో మహారాష్ట్ర బిడ్డపై వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారు" అంటూ రాజ్పూత్ వ్యవహారంలోకి ఆదిత్య ఠాక్రేను తీసుకురావడాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.
బిహార్కు మాత్రమే ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని చెప్పేవాళ్లు సిగ్గు పడాలని ఉద్ధవ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. అలా మాట్లాడేవారు తాము కేంద్రంలో అధికారంలో ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. "కొందరు జీవనోపాధి కోసం ముంబయి వచ్చి నగరాన్ని పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్తో పోలుస్తారు" అంటూ కంగననుద్దేశించి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. "బిహార్ బిడ్డ కోసం మొసలి కన్నీళ్లు కార్చేవ్యక్తులు.. అదే సమయంలో మహారాష్ట్ర బిడ్డపై వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారు" అంటూ రాజ్పూత్ వ్యవహారంలోకి ఆదిత్య ఠాక్రేను తీసుకురావడాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.