ఈ సమావేశాలు భారత్, అమెరికా మధ్య జరగనున్న మూడో 2+2 చర్చలు కావడం విశేషం. భారత్ తరపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ చర్చల్లో పాల్గొంటారు. కీలకమైన ద్వైపాక్షిక అంశాలతో పాటు, ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలపై నేతలు చర్చించనున్నారు. ఇండో పసిఫిక్లో చైనా దురాక్రమణ యత్నాలు, తూర్పు లద్దాఖ్లో దుందుడుకు వైఖరి ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఈ సమావేశాలు భారత్, అమెరికా మధ్య జరగనున్న మూడో 2+2 చర్చలు కావడం విశేషం. భారత్ తరపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ చర్చల్లో పాల్గొంటారు. కీలకమైన ద్వైపాక్షిక అంశాలతో పాటు, ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలపై నేతలు చర్చించనున్నారు. ఇండో పసిఫిక్లో చైనా దురాక్రమణ యత్నాలు, తూర్పు లద్దాఖ్లో దుందుడుకు వైఖరి ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.