కేవలం రాష్ట్రంలో కరోనా బారిన పడి నిన్న నలుగురు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 2,31,834కి కి చేరుకున్నాయి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. హైదరాబాద్ లో కరోనా కేసులు కాస్త తగాయి అనే చెప్పాలి. 2,11,912 మంది రికవరీ అయ్యారు. ఇక రాష్ట్రంలో కరోనా బారిన పడి ఇప్పటి వరకు 1311 మంది మృతి చెందారు అని ప్రభుత్వం పేర్కొంది.
కేవలం రాష్ట్రంలో కరోనా బారిన పడి నిన్న నలుగురు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 2,31,834కి కి చేరుకున్నాయి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. హైదరాబాద్ లో కరోనా కేసులు కాస్త తగాయి అనే చెప్పాలి. 2,11,912 మంది రికవరీ అయ్యారు. ఇక రాష్ట్రంలో కరోనా బారిన పడి ఇప్పటి వరకు 1311 మంది మృతి చెందారు అని ప్రభుత్వం పేర్కొంది.