అయితే ఇప్పుడు చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటి వరకు సరిహద్దుల్లో ఆర్మీ అధికారులు మాత్రమే సమావేశం అయ్యారు. ఇక ఇప్పుడు రక్షణ శాఖ ప్రధాన కార్యదర్శులు ఆ తర్వాత రక్షణ శాఖా మంత్రులు సమావేశం అయ్యే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. రాజనాథ్ సింగ్ త్వరలోనే చైనా రక్షణ శాఖా మంత్రితో సమావేశం అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అయితే ఇప్పుడు చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటి వరకు సరిహద్దుల్లో ఆర్మీ అధికారులు మాత్రమే సమావేశం అయ్యారు. ఇక ఇప్పుడు రక్షణ శాఖ ప్రధాన కార్యదర్శులు ఆ తర్వాత రక్షణ శాఖా మంత్రులు సమావేశం అయ్యే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. రాజనాథ్ సింగ్ త్వరలోనే చైనా రక్షణ శాఖా మంత్రితో సమావేశం అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.