నెల్లూరు జిల్లాలో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. బాలయపల్లి మండలం, కామకూరు గ్రామంతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు పేర నకిలీ జాబ్ కార్డులు సృష్టించి సుమారు 9 లక్షలు నగదు తమ బినామీల ఖాతా లలో జమ చేసుకొని పేదలకి అందాల్సిన నగదును కొంత మంది కాజేశారు. సాక్షాత్తు అధికారులనే మోసం చేసారు. దీనిపై ఇప్పుడు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. బాలయపల్లి మండలం, కామకూరు గ్రామంతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు పేర నకిలీ జాబ్ కార్డులు సృష్టించి సుమారు 9 లక్షలు నగదు తమ బినామీల ఖాతా లలో జమ చేసుకొని పేదలకి అందాల్సిన నగదును కొంత మంది కాజేశారు. సాక్షాత్తు అధికారులనే మోసం చేసారు. దీనిపై ఇప్పుడు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.