టీడీపీ ప్రభుత్వ హయాంలో పులివెందులకు నీళ్లిచ్చి చీనీ చెట్లు ఎండిపోకుండా కాపాడాం అన్నారు. అలాంటిది ఇప్పుడు కుప్పం నియోజకవర్గంపై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను గర్హిస్తున్నాం అని మండిపడ్డారు. తక్షణమే టీడీపీ నాయకులపై గృహనిర్బంధం ఎత్తివేయాలన్నారు. అక్రమ కేసులను తొలగించాలి అని డిమాండ్ చేసారు. రైతాంగ వ్యతిరేక చర్యలకు వైసీపీ స్వస్తి చెప్పాలి అని డిమాండ్ చేసారు. కుప్పం రైతుల సాగునీటి సమస్యలు, తాగునీటి ఎద్దడి తక్షణమే పరిష్కరించాలన్నారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో పులివెందులకు నీళ్లిచ్చి చీనీ చెట్లు ఎండిపోకుండా కాపాడాం అన్నారు. అలాంటిది ఇప్పుడు కుప్పం నియోజకవర్గంపై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను గర్హిస్తున్నాం అని మండిపడ్డారు. తక్షణమే టీడీపీ నాయకులపై గృహనిర్బంధం ఎత్తివేయాలన్నారు. అక్రమ కేసులను తొలగించాలి అని డిమాండ్ చేసారు. రైతాంగ వ్యతిరేక చర్యలకు వైసీపీ స్వస్తి చెప్పాలి అని డిమాండ్ చేసారు. కుప్పం రైతుల సాగునీటి సమస్యలు, తాగునీటి ఎద్దడి తక్షణమే పరిష్కరించాలన్నారు.