పంజాబ్ తరహాలోనే బిల్లులను తీసుకురానున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సైతం తెలిపారు. ఇప్పటికే సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ అసెంబ్లీ తీర్మానించింది.మరోవైపు గహ్లోత్ సర్కార్ చర్యలపై బిజేపి పెదవి విరిచింది. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తామని రాజస్థాన్ బిజేపి ప్రతినిధి రామ్లాల్ శర్మ పేర్కొన్నారు.
పంజాబ్ తరహాలోనే బిల్లులను తీసుకురానున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సైతం తెలిపారు. ఇప్పటికే సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ అసెంబ్లీ తీర్మానించింది.మరోవైపు గహ్లోత్ సర్కార్ చర్యలపై బిజేపి పెదవి విరిచింది. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తామని రాజస్థాన్ బిజేపి ప్రతినిధి రామ్లాల్ శర్మ పేర్కొన్నారు.