రాష్ట్రంలో విపత్తుల సమయంలో ఖర్చు చేస్తున్న నిధులపై ఆడిట్ జరగటం లేదని, అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు తేజస్వీ. లంచం లేకుండా ఏ పని జరగటం లేదన్నారు. ఆ సంప్రదాయాన్ని నితీశ్ జీ రూపొందించారని విమర్శించారు.
రాష్ట్రంలో విపత్తుల సమయంలో ఖర్చు చేస్తున్న నిధులపై ఆడిట్ జరగటం లేదని, అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు తేజస్వీ. లంచం లేకుండా ఏ పని జరగటం లేదన్నారు. ఆ సంప్రదాయాన్ని నితీశ్ జీ రూపొందించారని విమర్శించారు.