నాకు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. వైద్యుల సలహా మేరకు బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరాను. పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్నిరోజుల విశ్రాంతి తరువాత వస్తాను అని అజిత్ పవార్ తెలిపారు.దేశంలో తాజాగా 45వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. మరో 480మంది మరణించారు. దీంతో కేసుల సంఖ్య 79,09,960 కు చేరగా.. మృతుల సంఖ్య 1,19,014కు పెరిగింది.
నాకు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. వైద్యుల సలహా మేరకు బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరాను. పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్నిరోజుల విశ్రాంతి తరువాత వస్తాను అని అజిత్ పవార్ తెలిపారు.దేశంలో తాజాగా 45వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. మరో 480మంది మరణించారు. దీంతో కేసుల సంఖ్య 79,09,960 కు చేరగా.. మృతుల సంఖ్య 1,19,014కు పెరిగింది.