మరోవైపు బిజేపి నేత కైలాశ్ విజయ్వర్గియాకు ఈసీ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, కమల్నాథ్ లక్ష్యంగా చేసిన 'చున్ను-మున్ను' వ్యాఖ్యలపై వివరణ కోరింది. 48 గంటల్లోగా స్పందించాలని సోమవారం నోటీసులో పేర్కొంది.
మరోవైపు బిజేపి నేత కైలాశ్ విజయ్వర్గియాకు ఈసీ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, కమల్నాథ్ లక్ష్యంగా చేసిన 'చున్ను-మున్ను' వ్యాఖ్యలపై వివరణ కోరింది. 48 గంటల్లోగా స్పందించాలని సోమవారం నోటీసులో పేర్కొంది.