తాను నిరాహార దీక్ష కొనసాగిస్తానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దుబ్బాకకు వస్తున్న డబ్బులు కేసీఆర్ ఫామ్ హౌస్ వే అని ఆయన అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ను తనిఖీ చేయాలని డిమాండ్ చేసారు. కాగా నిన్న సాయంత్రం బండి సంజయ్ పై దాడి చేసారు అనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాలు చేసారు.
తాను నిరాహార దీక్ష కొనసాగిస్తానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దుబ్బాకకు వస్తున్న డబ్బులు కేసీఆర్ ఫామ్ హౌస్ వే అని ఆయన అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ను తనిఖీ చేయాలని డిమాండ్ చేసారు. కాగా నిన్న సాయంత్రం బండి సంజయ్ పై దాడి చేసారు అనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాలు చేసారు.