నాడు కోటి మంది రైతులంటూ ప్రకటన.. నేడు అంతా తూచ్ అన్నారు. 50లక్షల మంది రైతులు అంటూ.. దగా అని ఆయన విమర్శించారు. 15లక్షలకు పైగా ఉన్న కౌలు రైతుల్ని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. గిరిజనులు, కౌలు రైతులు కేవలం లక్ష మందే అంటూ ప్రకటన చేసారని... ఇచ్చేది రూ.7,500 ప్రచారం రూ.13,500 అని ఆరోపించారు. వరదలతో లక్షలాది ఎకరాల్లో పంటలు మునిగితే కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. అమరావతి రైతులపై పెయిడ్ ఆర్టిస్టులతో తప్పుడు కేసులు పెట్టారన్నారు.
నాడు కోటి మంది రైతులంటూ ప్రకటన.. నేడు అంతా తూచ్ అన్నారు. 50లక్షల మంది రైతులు అంటూ.. దగా అని ఆయన విమర్శించారు. 15లక్షలకు పైగా ఉన్న కౌలు రైతుల్ని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. గిరిజనులు, కౌలు రైతులు కేవలం లక్ష మందే అంటూ ప్రకటన చేసారని... ఇచ్చేది రూ.7,500 ప్రచారం రూ.13,500 అని ఆరోపించారు. వరదలతో లక్షలాది ఎకరాల్లో పంటలు మునిగితే కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. అమరావతి రైతులపై పెయిడ్ ఆర్టిస్టులతో తప్పుడు కేసులు పెట్టారన్నారు.