రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట నేరుగా కొనుగోలు చేస్తున్నామని జగన్ అన్నారు. కరోన కాలంలో కూడా రైతులకు అండగా నిలబడ్డామని జగన్ పేర్కొన్నారు. వరదలపై విపక్షాలు చేస్తున్న రాజకీయం చాలా బాధాగా ఉందని అన్నారు. ప్రతీ ఒక్కరికి కూడా తాము న్యాయం చేస్తామని సిఎం జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట నేరుగా కొనుగోలు చేస్తున్నామని జగన్ అన్నారు. కరోన కాలంలో కూడా రైతులకు అండగా నిలబడ్డామని జగన్ పేర్కొన్నారు. వరదలపై విపక్షాలు చేస్తున్న రాజకీయం చాలా బాధాగా ఉందని అన్నారు. ప్రతీ ఒక్కరికి కూడా తాము న్యాయం చేస్తామని సిఎం జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.