ఉత్తరాఖండ్ స్థానంలో కూడా బిజేపి విజయం సాధించే అవకాశం ఉంది. ఈ తొమ్మిది మంది ఎన్నికతో రాజ్యసభలో బిజేపి సీట్ల సంఖ్య 90కి పెరగనుంది.యూపీ నుంచి బరిలోకి దిగనున్న అభ్యర్థుల్లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ, బిజేపి ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, నీరజ్ శేఖర్ ఉన్నారు. వీరంతా ఇప్పటికే పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతున్నారు. మరోవైపు గీతా శక్యా, హరిద్వార్ దుబే, బ్రిజ్లాల్, బీఎల్ వర్మ, సీమా ద్వివేది సైతం బరిలో ఉన్నారు.
ఉత్తరాఖండ్ స్థానంలో కూడా బిజేపి విజయం సాధించే అవకాశం ఉంది. ఈ తొమ్మిది మంది ఎన్నికతో రాజ్యసభలో బిజేపి సీట్ల సంఖ్య 90కి పెరగనుంది.యూపీ నుంచి బరిలోకి దిగనున్న అభ్యర్థుల్లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ, బిజేపి ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, నీరజ్ శేఖర్ ఉన్నారు. వీరంతా ఇప్పటికే పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతున్నారు. మరోవైపు గీతా శక్యా, హరిద్వార్ దుబే, బ్రిజ్లాల్, బీఎల్ వర్మ, సీమా ద్వివేది సైతం బరిలో ఉన్నారు.