నిందితుల నుంచి రూ.2 లక్షల విలువ 49 బస్తాలు స్వాధీనం చేసుకున్నామని మిగిలిన ఉల్లిపాయలను అమ్మేశారని పోలీసులు తెలిపారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా వారి ఆచూకీ కనుగొన్నట్లు వివరించారు.మహారాష్ట్రలోని పుణెలో రూ.2.35 లక్షల విలువైన ఉల్లిపాయలు చోరీ చేశారు నలుగురు వ్యక్తులు.
నిందితుల నుంచి రూ.2 లక్షల విలువ 49 బస్తాలు స్వాధీనం చేసుకున్నామని మిగిలిన ఉల్లిపాయలను అమ్మేశారని పోలీసులు తెలిపారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా వారి ఆచూకీ కనుగొన్నట్లు వివరించారు.మహారాష్ట్రలోని పుణెలో రూ.2.35 లక్షల విలువైన ఉల్లిపాయలు చోరీ చేశారు నలుగురు వ్యక్తులు.