ఉత్తర్ప్రదేశ్లో తాజాగా 2,018 కేసులు నమోదయ్యాయి. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 4 లక్షల 74 వేలు దాటింది.కేంద్రమంత్రి రాందాస్ అథవాలేకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. దీంతో ఆయన ముంబయిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు.
ఉత్తర్ప్రదేశ్లో తాజాగా 2,018 కేసులు నమోదయ్యాయి. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 4 లక్షల 74 వేలు దాటింది.కేంద్రమంత్రి రాందాస్ అథవాలేకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. దీంతో ఆయన ముంబయిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు.