వివిధ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు క్షేత్ర స్థాయిలో ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయో ఆర్థిక మంత్రి.. మోదీకి వివరిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం నుంచి దేశ ఆర్థిక రంగాన్ని కాపాడేందుకు మే లో రూ.20 లక్షల కోట్లతో 'ఆత్మనిర్భర్ భారత్' ప్యాకేజీని ప్రకటించింది మోదీ ప్రభుత్వం.
వివిధ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు క్షేత్ర స్థాయిలో ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయో ఆర్థిక మంత్రి.. మోదీకి వివరిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం నుంచి దేశ ఆర్థిక రంగాన్ని కాపాడేందుకు మే లో రూ.20 లక్షల కోట్లతో 'ఆత్మనిర్భర్ భారత్' ప్యాకేజీని ప్రకటించింది మోదీ ప్రభుత్వం.