ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లను 500 చొప్పున ఆన్ లైన్ లో భక్తులకు అందుబాటులో ఉంచే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఈ మూడు సేవల్లో పాల్గొనే భక్తులు స్వామి వారి దర్శనంకు వెళ్లాలంటే ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను కొనుగోలు చెయ్యాలని నిబంధనను టీటీడీ విధించడం గమనార్హం. ప్రస్తుతం తిరుమలలో రోజుకి 14 వేల మందికి పైగా దర్శించుకుంటున్నారు.
ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లను 500 చొప్పున ఆన్ లైన్ లో భక్తులకు అందుబాటులో ఉంచే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఈ మూడు సేవల్లో పాల్గొనే భక్తులు స్వామి వారి దర్శనంకు వెళ్లాలంటే ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను కొనుగోలు చెయ్యాలని నిబంధనను టీటీడీ విధించడం గమనార్హం. ప్రస్తుతం తిరుమలలో రోజుకి 14 వేల మందికి పైగా దర్శించుకుంటున్నారు.