భారత్ లో కరోనా కేసులు తగ్గుతూనే మళ్ళీ పెరుగుతున్నాయి. నిన్న కేవలం 40 వేల లోపే ఇండియాలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉంది అని తెలుస్తుంది. గత 24 గంటల్లో మన దేశంలో 43,893 కొత్త కేసులు నమోదు అయ్యాయి. మన దేశంలో మొత్తం కేసులు 79,90,322 కు పెరిగాయి. 508 కొత్త మరణాలతో, మరణాల సంఖ్య  1,20,010 కు చేరుకుంది.

గత 24 గంటల్లో కరోనా నుంచి 58 వేల వరకు కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసులు  6,10,803 గా ఉన్నాయి.  ఇప్పటి వరకు మొత్తం కేసులు 72,59,509 గా ఉన్నాయి.  అక్టోబర్ 27 వరకు మొత్తం 10,54,87,680 నమూనాలను పరీక్షించారు. వీటిలో 10,66,786 నమూనాలను నిన్న పరీక్షించారు అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్)  పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: