గత 24 గంటల్లో కరోనా నుంచి 58 వేల వరకు కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసులు 6,10,803 గా ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం కేసులు 72,59,509 గా ఉన్నాయి. అక్టోబర్ 27 వరకు మొత్తం 10,54,87,680 నమూనాలను పరీక్షించారు. వీటిలో 10,66,786 నమూనాలను నిన్న పరీక్షించారు అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) పేర్కొంది.
గత 24 గంటల్లో కరోనా నుంచి 58 వేల వరకు కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసులు 6,10,803 గా ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం కేసులు 72,59,509 గా ఉన్నాయి. అక్టోబర్ 27 వరకు మొత్తం 10,54,87,680 నమూనాలను పరీక్షించారు. వీటిలో 10,66,786 నమూనాలను నిన్న పరీక్షించారు అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) పేర్కొంది.