ఆరుగురు ఎస్కార్ట్ హెడ్ కానిస్టేబుల్స్ సస్పెండ్ చేసారు. ఆర్ఎస్ఐ , ఆర్ ఐ లకు చార్జ్ మోమోలు జారీ చేసారు. అదనపు ఎస్పీ తో విచారణ కు ఆదేశాలు జారీ చేసారు. కరోనా కారణంగా నరసరావుపేట సబ్ జైలు నుంచి 43 మంది రిమాండ్ లను జిల్లా జైలుకు తరలించే క్రమంలో సంకెళ్ళు వేసారు. ఈ ఘటనపై విపక్షాలు తీవ్ర స్థాయిలో అధికార పార్టీ టార్గెట్ గా విమర్శలు చేసాయి.
ఆరుగురు ఎస్కార్ట్ హెడ్ కానిస్టేబుల్స్ సస్పెండ్ చేసారు. ఆర్ఎస్ఐ , ఆర్ ఐ లకు చార్జ్ మోమోలు జారీ చేసారు. అదనపు ఎస్పీ తో విచారణ కు ఆదేశాలు జారీ చేసారు. కరోనా కారణంగా నరసరావుపేట సబ్ జైలు నుంచి 43 మంది రిమాండ్ లను జిల్లా జైలుకు తరలించే క్రమంలో సంకెళ్ళు వేసారు. ఈ ఘటనపై విపక్షాలు తీవ్ర స్థాయిలో అధికార పార్టీ టార్గెట్ గా విమర్శలు చేసాయి.