మే 20 న ఈ ఘటన జరిగింది. దోషి సంజయ్ కుమార్ కి వరంగల్ జిల్లా సెషన్స్ కోర్ట్ ఉరి శిక్ష విధించింది. న్యాయమూర్తి జయకుమార్ ఈ కేసులో తీర్పు ఇచ్చారు. ఈ హత్య కేసులో మొత్తం 67 మందిని జడ్జి విచారించారు. ఒక హత్యను దాచడానికి 9 మందిని చంపేసాడు. దేశం మొత్తం కూడా ఈ తీర్పు కోసం చాలా ఆసక్తిగా చూసింది.
మే 20 న ఈ ఘటన జరిగింది. దోషి సంజయ్ కుమార్ కి వరంగల్ జిల్లా సెషన్స్ కోర్ట్ ఉరి శిక్ష విధించింది. న్యాయమూర్తి జయకుమార్ ఈ కేసులో తీర్పు ఇచ్చారు. ఈ హత్య కేసులో మొత్తం 67 మందిని జడ్జి విచారించారు. ఒక హత్యను దాచడానికి 9 మందిని చంపేసాడు. దేశం మొత్తం కూడా ఈ తీర్పు కోసం చాలా ఆసక్తిగా చూసింది.