సిఎం కేసీఆర్ 10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పది వేల పరిహారానికి గాను రూ 5 వేల కమీషన్ తీసుకొని సగానికి పైగా ఈ పరిహారాన్ని నొక్కేస్తున్నారు కొందరు తెరాస కార్యకర్తలు. వరద సహాయానికి సైతం మింగేస్తున్న వీరిపై స్థానిక అధికారులకు కూడా ఫిర్యాదు చేసారు. ఈ ఘటన సంచలనం అయింది.
సిఎం కేసీఆర్ 10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పది వేల పరిహారానికి గాను రూ 5 వేల కమీషన్ తీసుకొని సగానికి పైగా ఈ పరిహారాన్ని నొక్కేస్తున్నారు కొందరు తెరాస కార్యకర్తలు. వరద సహాయానికి సైతం మింగేస్తున్న వీరిపై స్థానిక అధికారులకు కూడా ఫిర్యాదు చేసారు. ఈ ఘటన సంచలనం అయింది.