పోలవరం ను ఏటీఎంలా వాడుకున్నాడని సాక్షాత్తు ప్రధానే ఆవేదన వ్యక్తం చేశారు అని చంద్రబాబు నాయుడు చేసిన పాపాలను సిఎం వైఎస్ జగన్ గారు ప్రక్షాళన చేస్తూ వ్యవస్థను గాడిలో పెడుతున్నారు అని ఆయన ఆరోపించారు. ఇక ఇదిలా ఉంటే టీడీపీ హయాంలో 55 వేల కోట్లకు కేంద్రం అంగీకారం తెలిపి ఇప్పుడు మళ్ళీ 20 వేల కోట్లే ఇస్తామని చెప్తుంది.
పోలవరం ను ఏటీఎంలా వాడుకున్నాడని సాక్షాత్తు ప్రధానే ఆవేదన వ్యక్తం చేశారు అని చంద్రబాబు నాయుడు చేసిన పాపాలను సిఎం వైఎస్ జగన్ గారు ప్రక్షాళన చేస్తూ వ్యవస్థను గాడిలో పెడుతున్నారు అని ఆయన ఆరోపించారు. ఇక ఇదిలా ఉంటే టీడీపీ హయాంలో 55 వేల కోట్లకు కేంద్రం అంగీకారం తెలిపి ఇప్పుడు మళ్ళీ 20 వేల కోట్లే ఇస్తామని చెప్తుంది.