ఇక ఈ వ్యాఖ్యలు అప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఎంపీ రమేష్ అయితే సిఎం క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ కూడా చేసారు. అయినా సరే అరవింద్ కేజ్రివాల్ మాత్రం క్షమాపణ చెప్పడానికి ఆసక్తి చూపించలేదు. దీనిపై ఆయనపై ఢిల్లీ కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసి తనకు పరువు నష్టం చెల్లించాలి అని ఆయన డిమాండ్ చేసారు.
ఇక ఈ వ్యాఖ్యలు అప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఎంపీ రమేష్ అయితే సిఎం క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ కూడా చేసారు. అయినా సరే అరవింద్ కేజ్రివాల్ మాత్రం క్షమాపణ చెప్పడానికి ఆసక్తి చూపించలేదు. దీనిపై ఆయనపై ఢిల్లీ కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసి తనకు పరువు నష్టం చెల్లించాలి అని ఆయన డిమాండ్ చేసారు.