శ్రీనగర్, బందిపొరలోని 10 ప్రాంతాలు, బెంగళూరులోని ఒక ప్రాంతంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. స్వచ్ఛంద కార్యకలాపాల పేరుతో దేశంతో పాటు విదేశాల్లో నిధులు సేకరిస్తున్న ఈ ఎన్జీఓలు, ట్రస్ట్లు అనంతరం వాటిని జమ్ముకశ్మీర్లో వేర్పాటువాద పనుల కోసం వినియోగిస్తున్నారు. జేకే కొయిలేషన్ ఆఫ్ సివిల్ సొసైటీ కోఆర్డినేటర్ ఖుర్రమ్ పర్వేజ్, అతని సహచరుడు అహ్మద్ బుఖారి, బెంగళూరుకు చెందిన జీకే ట్రస్ట్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.
శ్రీనగర్, బందిపొరలోని 10 ప్రాంతాలు, బెంగళూరులోని ఒక ప్రాంతంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. స్వచ్ఛంద కార్యకలాపాల పేరుతో దేశంతో పాటు విదేశాల్లో నిధులు సేకరిస్తున్న ఈ ఎన్జీఓలు, ట్రస్ట్లు అనంతరం వాటిని జమ్ముకశ్మీర్లో వేర్పాటువాద పనుల కోసం వినియోగిస్తున్నారు. జేకే కొయిలేషన్ ఆఫ్ సివిల్ సొసైటీ కోఆర్డినేటర్ ఖుర్రమ్ పర్వేజ్, అతని సహచరుడు అహ్మద్ బుఖారి, బెంగళూరుకు చెందిన జీకే ట్రస్ట్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.