బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొదటి ఫేజ్ పోలింగ్ ఈ నెల 28న జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రంతో మొదటి దఫా పోలింగ్ జరిగే 16 జిల్లాల్లోని 71 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మొదటి ఫేజ్లో ఆర్జేడీ అత్యధికంగా 42 స్థానాల్లో బరిలోకి దిగుతోంది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొదటి ఫేజ్ పోలింగ్ ఈ నెల 28న జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రంతో మొదటి దఫా పోలింగ్ జరిగే 16 జిల్లాల్లోని 71 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మొదటి ఫేజ్లో ఆర్జేడీ అత్యధికంగా 42 స్థానాల్లో బరిలోకి దిగుతోంది.