పార్టీ జాతీయ సమన్వయ కర్త గౌతమ్ను రాజ్యసభ ఎన్నికల్లో నిలబెట్టాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి సోమవారం నిర్ణయించారు. తమ అభ్యర్థిని గెలిపించుకునే మెజారిటీ లేకపోయినా గౌతమ్ను పోటీలో నిలిపింది బీఎస్పీ. బిజేపియేతర పార్టీలు మద్దతు లభిస్తుందన్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఉత్తర్ప్రదేశ్లో ఖాళీ అయిన 10 సీట్లలో 8 అధికార బిజేపి దక్కించుకునే అవకాశం ఉంది.
పార్టీ జాతీయ సమన్వయ కర్త గౌతమ్ను రాజ్యసభ ఎన్నికల్లో నిలబెట్టాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి సోమవారం నిర్ణయించారు. తమ అభ్యర్థిని గెలిపించుకునే మెజారిటీ లేకపోయినా గౌతమ్ను పోటీలో నిలిపింది బీఎస్పీ. బిజేపియేతర పార్టీలు మద్దతు లభిస్తుందన్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఉత్తర్ప్రదేశ్లో ఖాళీ అయిన 10 సీట్లలో 8 అధికార బిజేపి దక్కించుకునే అవకాశం ఉంది.