ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్లపై విమర్శలు గుప్పించారు.విజయదశమి వేడుకల్లో భాగంగా పంజాబ్ రైతులు ప్రధాని దిష్టబొమ్మ దహనం చేయడం తనను బాధించిందని చెప్పారు రాహుల్. వ్యవసాయ చట్టాలపై రైతులు ఎంత ఆగ్రహంగా ఉన్నారో తెలిపేందుకు ఇది నిదర్శనమన్నారు.
ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్లపై విమర్శలు గుప్పించారు.విజయదశమి వేడుకల్లో భాగంగా పంజాబ్ రైతులు ప్రధాని దిష్టబొమ్మ దహనం చేయడం తనను బాధించిందని చెప్పారు రాహుల్. వ్యవసాయ చట్టాలపై రైతులు ఎంత ఆగ్రహంగా ఉన్నారో తెలిపేందుకు ఇది నిదర్శనమన్నారు.