రాష్ట్ర గవర్నర్ బేబి రాణి మౌర్యను కలిసి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతామని ప్రీతమ్ సింగ్ అన్నారు.హైకోర్డు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా సీబీఐ దర్యాప్తు జరగాలంటే రావత్ వెంటనే పదవి నుంచి వైదొలగాలని కాంగ్రెస్ నేతలు కోరారు. మరోవైుపు హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు రాష్ట్ర బిజేపి నేతలు తెలిపారు.
రాష్ట్ర గవర్నర్ బేబి రాణి మౌర్యను కలిసి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతామని ప్రీతమ్ సింగ్ అన్నారు.హైకోర్డు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా సీబీఐ దర్యాప్తు జరగాలంటే రావత్ వెంటనే పదవి నుంచి వైదొలగాలని కాంగ్రెస్ నేతలు కోరారు. మరోవైుపు హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు రాష్ట్ర బిజేపి నేతలు తెలిపారు.