ఈ విధంగా అర్హత కోల్పోయిన విద్యార్థులు అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా కోవిడ్ కారణంగా విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయిన మాట వాస్తవమేనని ప్రభుత్వం తరపున వాదిస్తున్న అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అలానే ఒకటి రెండు రోజుల్లో ఎంసెట్ నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం ఒక జీవో కూడా జారీ చేస్తుందని ఆయన కోర్ట్ కు తెలిపారు. ఈ క్రమంలోనే ఈరోజు నుండి జరగాల్సిన ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రభుత్వ ఉత్తరువులు ఇచ్చేవరకు ఆపాలని జేఎన్టీయూని హైకోర్టు ఆదేశించింది.
ఈ విధంగా అర్హత కోల్పోయిన విద్యార్థులు అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా కోవిడ్ కారణంగా విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయిన మాట వాస్తవమేనని ప్రభుత్వం తరపున వాదిస్తున్న అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అలానే ఒకటి రెండు రోజుల్లో ఎంసెట్ నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం ఒక జీవో కూడా జారీ చేస్తుందని ఆయన కోర్ట్ కు తెలిపారు. ఈ క్రమంలోనే ఈరోజు నుండి జరగాల్సిన ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రభుత్వ ఉత్తరువులు ఇచ్చేవరకు ఆపాలని జేఎన్టీయూని హైకోర్టు ఆదేశించింది.