1,436 రికవరీలు నిన్న నమోదు అయ్యాయి. ఇక మరణాల విషయంలో తెలంగాణా చాలా మెరుగ్గా ఉంది. 5 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 2,35,656కు చేరాయి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వీటిలో 2,16,353 రికవరీలు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి 1324 మంది ప్రాణాలు కోల్పోయారు అని ప్రభుత్వం పేర్కొంది. యాక్టివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం 17,979 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది.
1,436 రికవరీలు నిన్న నమోదు అయ్యాయి. ఇక మరణాల విషయంలో తెలంగాణా చాలా మెరుగ్గా ఉంది. 5 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 2,35,656కు చేరాయి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వీటిలో 2,16,353 రికవరీలు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి 1324 మంది ప్రాణాలు కోల్పోయారు అని ప్రభుత్వం పేర్కొంది. యాక్టివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం 17,979 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది.