గత 24 గంటల్లో కరోనా నుంచి 56,480 మంది కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసులు 6,03,687గా ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం కరోనా తగ్గిన కేసులు 73,15,989గా ఉన్నాయి. అక్టోబర్ 28 వరకు మొత్తం 10,65,63,440 నమూనాలను పరీక్షించారు. వీటిలో 10,75,760 నమూనాలను నిన్న పరీక్షించారు అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) పేర్కొంది.
గత 24 గంటల్లో కరోనా నుంచి 56,480 మంది కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసులు 6,03,687గా ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం కరోనా తగ్గిన కేసులు 73,15,989గా ఉన్నాయి. అక్టోబర్ 28 వరకు మొత్తం 10,65,63,440 నమూనాలను పరీక్షించారు. వీటిలో 10,75,760 నమూనాలను నిన్న పరీక్షించారు అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) పేర్కొంది.