ఈరోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు సీఎం కేసీఆర్ ధరణి సేవలు ప్రారంభించనున్నారు. దీంతో తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతానికి సాగు భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభించనున్న కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 570 మండలాల్లో దీనికి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే ఈ ధరణి పోర్టల్ మీద రెవెన్యూ అధికరులకి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు సీఎస్ సోమేశ్ కుమార్.
ఈరోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు సీఎం కేసీఆర్ ధరణి సేవలు ప్రారంభించనున్నారు. దీంతో తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతానికి సాగు భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభించనున్న కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 570 మండలాల్లో దీనికి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే ఈ ధరణి పోర్టల్ మీద రెవెన్యూ అధికరులకి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు సీఎస్ సోమేశ్ కుమార్.