బీజేపీ గెలిస్తే మల్లన్న సాగర్ నిర్వాసితులను తీసుకుని వెళ్లి వారం రోజుల్లో ప్రగతి భవన్ ముందు కూర్చుంటామని అన్నారు. కరీంనగర్ ఫలితమే దుబ్బాక లో వస్తుందన్న ఆయన 1500 కోట్లతో రెండు లక్షలు ఇళ్ళు ఇచ్చామని అన్నారు. పింఛన్లు విషయం లో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఇంట్లో ఇద్దరికి పింఛన్ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. దుబ్బాక వైపు రాష్ట్రమంతా చూస్తుందన్న ఆయన బూట్ పాలిష్ నాయకులు సవాళ్ల కి నేను స్పందించను, సీఎం రావాలని అన్నారు. బీజేపీ ని కాదు, ప్రజా స్వామ్యాన్ని గెలిపించండని ఆయన అన్నారు.
బీజేపీ గెలిస్తే మల్లన్న సాగర్ నిర్వాసితులను తీసుకుని వెళ్లి వారం రోజుల్లో ప్రగతి భవన్ ముందు కూర్చుంటామని అన్నారు. కరీంనగర్ ఫలితమే దుబ్బాక లో వస్తుందన్న ఆయన 1500 కోట్లతో రెండు లక్షలు ఇళ్ళు ఇచ్చామని అన్నారు. పింఛన్లు విషయం లో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఇంట్లో ఇద్దరికి పింఛన్ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. దుబ్బాక వైపు రాష్ట్రమంతా చూస్తుందన్న ఆయన బూట్ పాలిష్ నాయకులు సవాళ్ల కి నేను స్పందించను, సీఎం రావాలని అన్నారు. బీజేపీ ని కాదు, ప్రజా స్వామ్యాన్ని గెలిపించండని ఆయన అన్నారు.