భారత్ లో తయారయ్యే విదేశీ మద్యం, ఉన్నత శ్రేణి బ్రాండ్లకు సంబంధించి ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రూ. 50 నుంచి రూ. 1350 వరకు వివిధ కేటగిరీలల్లో మద్యం ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త ధరలు అక్టోబరు 30 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. దీనిపై ఏపీలో మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భారత్ లో తయారయ్యే విదేశీ మద్యం, ఉన్నత శ్రేణి బ్రాండ్లకు సంబంధించి ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రూ. 50 నుంచి రూ. 1350 వరకు వివిధ కేటగిరీలల్లో మద్యం ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త ధరలు అక్టోబరు 30 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. దీనిపై ఏపీలో మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.