గల్వాన్లో ఇటీవల చోటుచేసుకున్న భారత్-చైనా ఘర్షణల నేపథ్యంలో నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. సామ్రాజ్య విస్తరణ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్ సంస్కృతిలో భాగం కాదన్నారు. ప్రపంచమంతా క్షేమంగా ఉండాలనుకోవటం తమ దేశ చరిత్ర, సంస్కృతుల వారసత్వంగా లభించిందని ఆయన వెల్లడించారు. ఇతర దేశాలను ఆక్రమించే సామ్రాజ్యవాదం భారత వైఖరి కాదని మంత్రి స్పష్టం చేశారు.
గల్వాన్లో ఇటీవల చోటుచేసుకున్న భారత్-చైనా ఘర్షణల నేపథ్యంలో నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. సామ్రాజ్య విస్తరణ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్ సంస్కృతిలో భాగం కాదన్నారు. ప్రపంచమంతా క్షేమంగా ఉండాలనుకోవటం తమ దేశ చరిత్ర, సంస్కృతుల వారసత్వంగా లభించిందని ఆయన వెల్లడించారు. ఇతర దేశాలను ఆక్రమించే సామ్రాజ్యవాదం భారత వైఖరి కాదని మంత్రి స్పష్టం చేశారు.