నూతన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు తోమర్. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునే వీలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.కేంద్ర ప్రభుత్వ విధానాల ద్వారానే దేశంలో ఉల్లి ధరలు ఆకాశానంటుతున్నాయని ఆరోపించారు ఎన్సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి శరద్ పవార్. వ్యాపారుల వద్ద ఉల్లి నిల్వలపై విధించిన నిషేధంపై కేంద్రంతో మాట్లాడనున్నట్లు చెప్పారు.
నూతన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు తోమర్. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునే వీలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.కేంద్ర ప్రభుత్వ విధానాల ద్వారానే దేశంలో ఉల్లి ధరలు ఆకాశానంటుతున్నాయని ఆరోపించారు ఎన్సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి శరద్ పవార్. వ్యాపారుల వద్ద ఉల్లి నిల్వలపై విధించిన నిషేధంపై కేంద్రంతో మాట్లాడనున్నట్లు చెప్పారు.