2017లో జస్టిస్ దీపక్ మిశ్రాను భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేయటాన్ని సవాలు చేస్తూ స్వామి ఓం పిటిషన్ దాఖలు చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది. స్వామి ఓం తోపాటు సహ పిటిషనర్ ముకేశ్ జైన్లు తలో రూ.5 లక్షలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. కోర్టులను తేలికగా తీసుకోవద్దని హెచ్చరించింది.
2017లో జస్టిస్ దీపక్ మిశ్రాను భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేయటాన్ని సవాలు చేస్తూ స్వామి ఓం పిటిషన్ దాఖలు చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది. స్వామి ఓం తోపాటు సహ పిటిషనర్ ముకేశ్ జైన్లు తలో రూ.5 లక్షలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. కోర్టులను తేలికగా తీసుకోవద్దని హెచ్చరించింది.