ఈ నెల 19న జరిపిన ఓ లైవ్ బ్రాడ్కాస్ట్లో.. లద్దాఖ్ను చైనాలో భాగంగా చూపించింది ట్విట్టర్. ట్విట్టర్ వైఖరిపై భారత ప్రజలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దిద్దుబాటు చర్యలకు సామాజిక మాధ్యమ దిగ్గజం ఉపక్రమించినా అప్పటికే దుమారం చెలరేగింది.
ఈ నెల 19న జరిపిన ఓ లైవ్ బ్రాడ్కాస్ట్లో.. లద్దాఖ్ను చైనాలో భాగంగా చూపించింది ట్విట్టర్. ట్విట్టర్ వైఖరిపై భారత ప్రజలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దిద్దుబాటు చర్యలకు సామాజిక మాధ్యమ దిగ్గజం ఉపక్రమించినా అప్పటికే దుమారం చెలరేగింది.