మూడు నెలల్లోగా దీనిని అమలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే కరోనా నేపథ్యంలో గడువును ఆరునెలలు పొడిగించాలంటూ జూన్లో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. కేంద్రం అభ్యర్థనను పరిశీలించిన జస్టిస్ డీవై చంద్రచూద్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు డిసెంబర్ 31 వరకు గడువిచ్చింది.
మూడు నెలల్లోగా దీనిని అమలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే కరోనా నేపథ్యంలో గడువును ఆరునెలలు పొడిగించాలంటూ జూన్లో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. కేంద్రం అభ్యర్థనను పరిశీలించిన జస్టిస్ డీవై చంద్రచూద్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు డిసెంబర్ 31 వరకు గడువిచ్చింది.