అత్యవసర పరిస్థితుల్లోనే ఈ మందులను కరోనా రోగులకు వాడాలన్ననిబంధనను గుర్తుచేస్తూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు శర్మ. ఈ విషయంపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. డబ్ల్యూహెచ్ఓ నివేదికను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
అత్యవసర పరిస్థితుల్లోనే ఈ మందులను కరోనా రోగులకు వాడాలన్ననిబంధనను గుర్తుచేస్తూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు శర్మ. ఈ విషయంపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. డబ్ల్యూహెచ్ఓ నివేదికను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.