రావత్ తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్... సీఎం వాదనలు వినకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేమని స్పష్టం చేశారు. ఇది ఎన్నిక ద్వారా గెలిచిన ప్రభుత్వంలో గందరగోళాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయన రాజీనామాకు డిమాండ్లు వినిపిస్తున్నాయని తెలిపారు. వీటిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా ఆదేశాలిచ్చిందని చెప్పారు.
రావత్ తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్... సీఎం వాదనలు వినకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేమని స్పష్టం చేశారు. ఇది ఎన్నిక ద్వారా గెలిచిన ప్రభుత్వంలో గందరగోళాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయన రాజీనామాకు డిమాండ్లు వినిపిస్తున్నాయని తెలిపారు. వీటిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా ఆదేశాలిచ్చిందని చెప్పారు.