ఈ ప్రకటనతో వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఆయా కంపెనీలు తమ ఉద్యోగులకు ఎల్టీఏ స్కీమ్ ద్వారా హాలిడే ట్రిప్ ట్రావెల్ ఖర్చును రీయింబర్స్మెంట్ చేయనున్నాయి. అయితే, ఈ స్కీమ్ 12 శాతం లేదా ఆపై జీఎస్టీ ఉన్న వస్తువులను డిజిటల్ రూపంలో కొనుగోలు చేస్తేనే వర్తిస్తుందని వెల్లడించింది. అక్టోబర్ 12 నుంచి 2021 మార్చి 31లోపు కొనుగోలు చేసిన ఆయా వస్తువులకు మాత్రమే ఎల్టీసీ వర్తింపచేయనున్నట్టు తెలిపింది.
ఈ ప్రకటనతో వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఆయా కంపెనీలు తమ ఉద్యోగులకు ఎల్టీఏ స్కీమ్ ద్వారా హాలిడే ట్రిప్ ట్రావెల్ ఖర్చును రీయింబర్స్మెంట్ చేయనున్నాయి. అయితే, ఈ స్కీమ్ 12 శాతం లేదా ఆపై జీఎస్టీ ఉన్న వస్తువులను డిజిటల్ రూపంలో కొనుగోలు చేస్తేనే వర్తిస్తుందని వెల్లడించింది. అక్టోబర్ 12 నుంచి 2021 మార్చి 31లోపు కొనుగోలు చేసిన ఆయా వస్తువులకు మాత్రమే ఎల్టీసీ వర్తింపచేయనున్నట్టు తెలిపింది.