కరోనా వ్యాప్తి తర్వాత తొలిసారి సొంత రాష్ట్రంలో రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానితో పాటు ఆయన మంత్రివర్గం మోదీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా నిర్వహించే ఐక్యతా దినోత్సవం పరేడ్లో మోదీ పాల్గొననున్నారు.
కరోనా వ్యాప్తి తర్వాత తొలిసారి సొంత రాష్ట్రంలో రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానితో పాటు ఆయన మంత్రివర్గం మోదీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా నిర్వహించే ఐక్యతా దినోత్సవం పరేడ్లో మోదీ పాల్గొననున్నారు.