రామాలయ నిర్మాణ పునాది పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని అధికారులు స్పష్టం చేశారు. 1200 స్తంభాలను నిలబెట్టేందుకు.. సుమారు 100 అడుగుల లోతు వరకు పునాదులు తవ్వుతున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నిర్మాణం కోసం.. రాజస్థాన్లోని భరత్పుర్ గనులకు చెందిన ప్రత్యేక శిలలను ఉపయోగిస్తున్నారు.
రామాలయ నిర్మాణ పునాది పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని అధికారులు స్పష్టం చేశారు. 1200 స్తంభాలను నిలబెట్టేందుకు.. సుమారు 100 అడుగుల లోతు వరకు పునాదులు తవ్వుతున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నిర్మాణం కోసం.. రాజస్థాన్లోని భరత్పుర్ గనులకు చెందిన ప్రత్యేక శిలలను ఉపయోగిస్తున్నారు.